35.2 C
Hyderabad
Thursday, May 1, 2025
spot_img

ఒడిశా ప్రమాదంపై చిరంజీవి ట్వీట్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటికే 240మంది మృతు చెందినట్లు తెలుస్తోంది. ఇంకా 1000మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో క్షతగాత్రులకు సహాయ పడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రుల్లో జాయిన్ చేయడంతో గాయపడిన వారి కోసం రక్తదానం చేయడానికి పలువురు ముందుకొచ్చి హాస్పిటల్స్ వద్ద రెడీగా ఉన్నారు. దీంతో తీవ్ర గాయాలతో రక్తం పోయిన వారికి దాతల నుంచి రక్తం తీసుకొని ఎక్కిస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది.

ఈ రైలు ప్రమాదంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. చిరంజీవి తన ట్వీట్ లో.. రైలు ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాల రోదనలు వింటుంటే నా హృదయం ఎంతో బరువెక్కిపోయింది. ఈ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం అవసరమని అర్థమవుతుంది. రక్తదానం చేసేందుకు సమీప ఆస్పత్రుల వద్ద అభిమానులు, దగ్గర్లో ఉన్న ప్రజలు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.

Latest Articles

సర్‌ప్రైజింగ్‌గా ‘కిల్లర్’ గ్లింప్స్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్