28.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

ధర్మవరంలో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు

     ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు ముక్కలాటతో ఏ రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్‌ అంటూ ఫైర్ అయ్యారు. కూటమి గెలిచాక అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతిని ప్రపంచపటంలో పెట్టే బాధ్యతను ఎన్డీయే తీసుకుంటుందన్నారు. ధర్మవరంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. దేశంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని, మరోసారి మోదీనే ప్రధాని కాబోతున్నారు అని చంద్రబాబు చెప్పారు. అమిత్ షా అమరావతికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారని చంద్రబాబు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్