28.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

కేసీఆర్ దెబ్బ వల్లే.. కేంద్రం వెనక్కి తగ్గింది: కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌(Vizag Steel Plant) ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా ప్రైవేటీకరిస్తారో చూస్తామని సీఎం కేసీఆర్(KCr) సింగరేణి అధికారులను అధ్యయనానికి పంపారని అన్నారు. ఇందువల్లే ప్రైవేటీకరణను వెంటనే తాత్కాలికంగా నిలిపేస్తున్నామనే ప్రకటన వచ్చిందన్నారు. ఏపీలో బీఆర్ఎస్ తొలివిజయం సాధించిందని అన్నారు. బీఆర్ఎస్ తెగించి కొట్లాడింది కాబట్టే.. విశాఖ ఉక్కు ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై కేంద్రం వెన‌క్కి త‌గ్గింద‌న్నారు. కేసీఆర్ దెబ్బ అట్లుంటదని స్పష్టం చేశారు.

Read Also: ‘చాట్ స్క్రీన్ షాట్స్’ పై స్పందించిన కవిత

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్