24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

ఎంపీ అవినాష్‌ రెడ్డి లేఖపై స్పందించిన సీబీఐ

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఎంపీ అవినాష్‌ రెడ్డి లేఖపై సీబీఐ స్పందించింది. తన విచారణకు నాలుగు రోజులు సమయం కోరడంతో వాట్సాప్‌ ద్వారా మరోసారి నోటీసులు పంపించింది. హైదరాబాద్‌ సీబీఐ ఆఫీస్ లో ఈనెల 19న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద సోమవారం విచారణకు ఎంపీ అవినాష్‌కు సీబీఐ నోటీసులు పంపించింది. ఈ క్రమంలో నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున విచారణకు సమయం కోరుతూ అవినాష్ రెడ్డి లేఖ రాశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్