22.2 C
Hyderabad
Wednesday, August 27, 2025
spot_img

దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు.. అప్రమత్తంగా ఉండాలని సూచన

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. దస్తగిరికి ఉన్న భద్రతపై ఆరా తీశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని దస్తగిరికి అధికారులు సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమకు చెప్పాలని.. ఎవరైనా అనుమానాస్పదంగా కనపడినా సమాచారం తెలియజేయాలని తెలిపారు.

ఎంపీ అవినాశ్ రెడ్డి పులివెందుల చేరుకోవడంతో సీబీఐ అధికారులు కూడా అక్కడే మకాం వేశారు. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రూవర్ దస్తగిరి ఇంటికి వెళ్లి జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. కాగా తనకు సీఎం జగన్, ఎంపీ అవినాశ్ నుంచి ప్రాణహాని ఉందని ఇటీవల కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్