27.4 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు

MP Avinash Reddy | వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసులో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించింది. ఈ కేసులో ఈరోజు ఉదయం అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి 14 రోజుల రేమండ్ విధించి చంచల్ గూడ జైలుకి పంపించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్