29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

Stock Markets| భారీగా పతనమైన దేశీయ సూచీలు.. తీవ్ర నష్టాల్లో కంపెనీలు

Business| దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) వరుసగా నాలుగవరోజు కూడా నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకుల నేపథ్యంలో ఉదయం ట్రేడింగ్ నష్టాల్లో ప్రారంభమైంది. సాయంత్రం వరకు ఇదే ట్రేడింగ్ కొనసాగింది. దీంతో మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 927 పాయింట్లు నష్టపోయి 59,744 దగ్గర నిలవగా.. నిఫ్టీ 272 పాయింట్లు పతనమై 17,554 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.85గా ఉంది. బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ మాత్రమే లాభపడింది. బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి.

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్