32.3 C
Hyderabad
Wednesday, March 11, 2026
spot_img

మాజీ సీఎం జగన్‌పై బుద్ధా వెంకన్న ఫైర్

వైసీపీ పాలనలో అన్నీ అక్రమాలు, అరాచకాలే జరిగాయని మండిపడ్డారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. అన్ని శాఖల్లో అవినీతి చేశారు కాబట్టే..రికార్డులు, ఫైల్స్ తగలబెడుతున్నారని ఆయన అన్నారు. గతంలో వైయస్ హయాంలో అనేక మంది అధికారులు జైలుకు వెళ్లారని..ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లడానికి అధికారులు క్యూ కట్టబోతున్నారని చెప్పారు. అటాచ్ చేసిన ఆస్తులను కూడా జోగి రమేష్ స్వాహా చేశారని మండిపడ్డారు. జగన్ పెద్ద పెద్ద దోపిడీలు చేశారని.. ఆయన అడుగు జాడల్లో ఆపార్టీ నేతలు అందినకాడికి దోచుకున్నారని చెప్పారు. తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడక తప్పదని బుద్ధావెంకన్న స్పష్టం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్