25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

చేజారిన సిరీస్​​.. ఐదో టీ20లో ఇండియా చిత్తు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: కరీబియన్‌‌ గడ్డపై రెండు సిరీస్‌‌లు గెలిచిన టీమిండియా(Team India).. షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో బోల్తా కొట్టింది. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బ్రెండన్‌‌ కింగ్‌‌ (55 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 85 నాటౌట్‌‌), నికోలస్‌‌ పూరన్‌‌ (32 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 4 సిక్స్‌‌లతో 47) చెలరేగడంతో ఆదివారం జరిగిన ఐదో టీ20లో విండీస్‌‌(Windes) 8 వికెట్ల తేడాతో ఇండియాకు షాకిచ్చింది. దాంతో 3–2తో సిరీస్​ సొంతం చేసుకుంది.

పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్​లో టాస్‌‌ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 165/9 స్కోరు చేసింది. సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (45 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 61), తిలక్‌‌ వర్మ (18 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 27) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. రొమారియో షెఫర్డ్‌‌ 4 వికెట్లు తీశాడు. తర్వాత విండీస్​ 18 ఓవర్లలో 171/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. అర్ష్‌‌దీప్‌‌, తిలక్‌‌ చెరో వికెట్‌‌ తీశారు. బ్రెండన్​కు ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్, పూరన్​కు ప్లేయర్​ ఆఫ్​ ద సిరీస్​ అవార్డులు దక్కాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్