25.7 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

కెమికల్‌ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలుడు …. ఏడుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. థానేలోని డోంబివాలిలో నిన్న జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో ఏడు గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఓ రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికిపైగా గాయాలపాలయ్యారు. దోంబివిలి ఎంఐడీసీ ఫేజ్-2 ప్రాంతంలోని అముదాన్ కెమికల్ కంపెనీలో గురు వారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్