33.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ పార్టీ పేరుకే లౌకికవాదం కానీ.. మతోన్మాదులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. కాంగ్రెస్‌ హాయాంలో హైదరాబాద్‌లో అనేక సందర్భాల్లో బాంబులు పేలాయని,. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్‌ వచ్చాక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోందని ఈటల అన్నారు. సికింద్రాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించామని చెప్పారు. అయితే, బీజేపీ కార్యకర్తల ముసుగులో కొందరు చేరి రాళ్లు, చెప్పులు విసిరారని తెలిపారు. కాషాయ పార్టీ ఎప్పుడూ ప్రజల రక్షణ, శాంతిని మాత్రమే కాంక్షిస్తుందన్నారు. ప్రతీకారం అనేది తమ పార్టీలో ఉండదని ఈటల చెప్పారు.

Latest Articles

విజయ్‌కి టచ్‌లోకి వచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు

తమిళనాడులో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకే అధినేత విజయ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ అత్యవసర సమావేశానికి ఎమ్మెల్యేలను పిలిచింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్