క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపడానికి.. భారత్ ఔన్నత్యాన్ని చాటేందుకు బీసీసీఐ(BCCI) నడుం బిగించింది. దేశంలోని ఫేమస్ క్రికెట్ స్టేడియాల మరమ్మతుల కోసం బీసీసీఐ చర్యలు చేపట్టింది. ఇందుకోసం మొత్తంగా 502.92 కోట్లను కేటాయించింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియానికి(Uppal Stadium) రూ.117.17 కోట్లు, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్(Eden Gardens)కు రూ.127.47 కోట్లు, ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, పంజాబ్లోని మొహాలీ స్టేడియానికి రూ.79.46 కోట్లు, ముంబై వాంఖడేకు రూ.78.82 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: ఫ్లాష్.. ఫ్లాష్.. జానారెడ్డికి అస్వస్థత
Follow us on: Youtube, Koo, Google News