35.2 C
Hyderabad
Thursday, May 1, 2025
spot_img

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ కు శాశ్వత స్థానం.. మహానాడులో ప్రసంగించిన బాలకృష్ణ

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఎన్టీఆర్‌ అంటే నటనకు ప్రతిరూపం.. గ్రంథాలయమని టీడీపీ నాయకుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మహత్తర ఆశయాలు కలిగినవారే మహానుభావులు అవుతారని.. అలాగే మన తెలుగు జాతికి మహానుభావుడు ఎన్టీఆర్ పుట్టారని అన్నారు. ‘ఎన్టీఆర్ శతజయంతి’ సందర్భంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలియజేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఎన్టీఆర్‌ సొంతం అని అన్నారు. ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఎన్టీఆర్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. నటనలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఘనత ఎన్టీఆర్‌ దేనని అభివర్ణించారు. తెలుగువాడినని గర్వంగా చెప్పుకునేందుకు ధైర్యం ఇచ్చింది ఎన్టీఆర్‌ అని కొనియాడారు.  అయన బిడ్డగా జన్మించినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలియజేశారు.

 

 

Latest Articles

సర్‌ప్రైజింగ్‌గా ‘కిల్లర్’ గ్లింప్స్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్