28.2 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

బ్రేకింగ్: ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు బాలికలు సజీవదహనం

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: బిహార్​లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ముజఫర్​పుర్​ జిల్లాలోని రామ్‌దయాళ్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రామ్‌దయాళ్​ ప్రాంతంలోని ఇరుకు ఏరియల్ నివసించే ఓ ఇంట్లో అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెనువెంటనే పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లకి కూడా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు బాలికలు మంటల్లో చిక్కుకొని అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇంట్లోని సామగ్రి కాలి బుడిదైంది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. వారిని చికిత్స కోసం ఎస్​కేఎమ్​సీఎచ్​ ఆస్పత్రికి తరలించారు.

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్