ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ సాగర్ తెలిపారు. ఏపీ ఎన్నికల్లో జన సేన సాధించిన ఘన విజయం తెలంగాణలోనూ ప్రభావం చూపుతోం దని అన్నారు. తెలంగాణలో కూడా పార్టీని బలోపే తం చేసేందుకు తమ అధినేత పవన్ కల్యాణ్ సన్నా హాలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఎంతోమంది నేతలు ఇప్పటికే జనసేనలో చేరేందుకు ముందుకొస్తున్నారని తెలియజేశారు.
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్
0
227
Previous article
Next article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


