24.4 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

గుజరాత్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ గుజరాత్‌లో పర్యటించబోతున్నారు. గాంధీనగర్‌లో రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌ – 2024 లో పాల్గొనబోతున్నారు. ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. తొలి రోజే చంద్రబాబు ప్రసంగిస్తారు. ఏపీలో అమలు చేయనున్న సోలార్‌ విద్యుత్ ఉత్పత్తిపై ఆయన వివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో చంద్రబాబు చర్చిస్తారు. ఇక్కడున్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించి ఆహ్వానించనున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్