30.6 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం

        ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారు. సీటు కేటాయింపుపై ఎటువంటి అవగాహనా ఒప్పందం లేకుండానే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని సమాచారం. జనసేన అధినేత పవన్‌ తనను రెండు దఫాలు కలుస్తానని… తర్వాత మొహం చాటేయడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నపుడు పవన్‌ బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ తీరు సరిగా లేదని ముద్రగడ భావిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్