35.2 C
Hyderabad
Sunday, May 11, 2025
spot_img

నంబూరులో పర్యటించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

స్వతంత్ర, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. ఏపీ నుంచి తొలిసారిగా హజ్‌ యాత్ర, నంబూరు హజ్‌ క్యాంప్‌ నుంచి హజ్‌ యాత్రికుల బృందం బయలు దేరనున్నారు. ఈ క్రమంలో వీరు సాయంత్రం 5.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నంబూరు చేరుకుంటారు. అక్కడ హజ్‌ క్యాంప్‌ లో హజ్‌ యాత్రికుల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత జరిగే దువాలో పాల్గొని తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్