26.7 C
Hyderabad
Wednesday, June 11, 2025
spot_img

అమిత్ షా ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖరారైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 15న ఉదయం 8:50 గంటలకు షా ఢిల్లీ నుంచి బయలుదేరి 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నాం 12:45 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరి మధ్యాహ్నం 1:10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం అనంతరం 3:20 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి సాయంత్రం 4గంటలకు ఖమ్మం చేరుకుంటారు.

అనంతరం ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్డీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఆ తరువాత బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగసభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. హైదరాబాద్ లోని నొవాటల్ లో రాత్రి 7:30 గంటల నుంచి 9 గంటల ముఖ్యనాయకులతో సమావేశం అవుతారు. రాత్రి 9:30 నిమిషాలకు తిరిగి ఢిల్లీ పయనం అవుతారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్