29.9 C
Hyderabad
Tuesday, June 10, 2025
spot_img

అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. పొత్తులపై చర్చ!

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. రేపు ప్రధాని మోదీతోనూ చంద్రబాబు భేటీ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో బీజేపీ-టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు బీజేపీ పెద్దలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీల అనంతరం పొత్తులపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్