అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఏపీ పోలీసుల దండయాత్ర అని తప్పుడు ప్రచారం చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు. అసలేం జరిగిందనేదానిపై మంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి ఏం చెప్పారో కింది వీడియోలో చూడండి.
‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్
0
402
Previous article
Latest Articles
రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -
- Advertisement -


