అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఏపీ పోలీసుల దండయాత్ర అని తప్పుడు ప్రచారం చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు. అసలేం జరిగిందనేదానిపై మంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి ఏం చెప్పారో కింది వీడియోలో చూడండి.
‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్
0
427
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


