అఖండ భారతంలో అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?’ అని BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై ‘ఎక్స్’లో ఆమె స్పందించారు. ఆధారాలు లేకున్నా.. ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ అన్నారు. ఆధారాలు ఉన్నా.. అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని.. అదానీ వైపేనా? అని కవిత విమర్శించారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి కవిత రాజకీయ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత
0
198
Previous article
Next article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


