ఏపీకి అలర్ట్… 40 మండలాల్లో వడగాల్పులు

Weather forecast | ఏపీకి నేడు వడగాల్పుల ముప్పు పొంచివుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 40 మండలాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అనకాపల్లి జిల్లాలో 14 మండలాలు, విజయనగరం జిల్లాలో 9 మండలాలు, గుంటూరు జిల్లాలో 7 మండలాలు, కాకినాడ జిల్లాలో 7 మండలాలు, కృష్ణా జిల్లాలో 4 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 4 మండలాలు, పల్నాడు జిల్లాలో 1 మండలాలు, విశాఖపట్నం జిల్లాలో 1 మండలం, అల్లూరి జిల్లాలో 1 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నందున ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

 

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్