30.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

ఖమ్మం ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. బాధితులకు హామీ

ఖమ్మం జిల్లా(Khammam) కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘోర ప్రమాదంపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR).. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్రగాయాలు కావడంపై విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్ కి ఫోన్ చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.

Also Read: ఖమ్మం BRSలో ఘోర విషాదం.. ఇద్దరు కార్యకర్తలు దుర్మరణం

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్‌లు అందించిన సోనూసూద్‌

నటుడు, సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సోనూసూద్‌ను ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. ఆరోగ్యం-సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే సూద్ చారిటీ ఫౌండేషన్‌... రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్‌లను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్