ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ హైకోర్టుకు కూడా వెళ్లడంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దశలోనే ఉందన్నారు. అభియోగాలు, బెదిరింపులతో జగన్ తనకు గతేడాది జూన్లో లేఖ రాశారని చెప్పారు. జగన్ చేసిన వ్యాఖ్యలను క్షమించి వదిలేస్తున్నానని స్పీకర్ అన్నారు.
జగన్ తీరు పై ఏపీ స్పీకర్ ఆగ్రహం
0
197
Previous article
Latest Articles
కోదాడలో కల్తీ పాలు, పెరుగు వ్యాపారం.. స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్లో బయటపడ్డ బాగోతం
కోదాడలో కల్తీ పాలు, పెరుగు వ్యాపారం కలకలం రేపింది. పాలలో కెమికల్స్, గమ్ము, మిల్క్ పౌడర్ మిక్సింగ్ చేస్తూ కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్లో అక్రమార్కుల బాగోతం బయటపడింది....
- Advertisement -
- Advertisement -


