Nadendla Manohar | 28 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టరా? ఎవరి సొమ్మని?

Nadendla Manohar | గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి తెనాలి ఎంత దూరం 28 కిలోమీటర్లు. మహా అయితే ఓ గంట రోడ్డు జర్నీ పడుతోంది. అదే కాస్ట్లీ కార్లు అయితే అరగంటలో వెళ్లిపోవచ్చు. ఇంత తక్కువ దూరానికి కూడా హెలికాప్టర్ లో వెళ్తారు అనుకుంటున్నారా? అవును మన సీఎం జగన్(Jagan) అలాగే తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్ లో వెళ్లారు. ఇప్పుడు ఈ అంశాన్నే ప్రతిపక్ష నేతలు లేవెనెత్తుతున్నారు. రోడ్డు మీద కారులో వెళ్తే.. గుంతలు పాడైపోయిన రోడ్లు ఉంటాయన్నా హెలికాప్టర్ లో వెళ్తున్నారా? తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి కేవలం 28 కిలోమీటర్లు మాత్రమే.. అయినా కానీ ఈ మాత్రం దూరానికి కూడా రోడ్డు మీద కాకుండా హెలికాప్టర్ ప్రయాణం చేయడం ఏంటి? జనం నవ్వుకుంటున్నారని నాదెండ్ల(Nadendla Manohar)ఎద్దేవా చేశారు. హెలికాప్టర్ కు పెట్టే డబ్బుతో రోడ్లు బాగుచేయవచ్చని ఆయన విమర్శించారు.

Read Also: నాకు, చంద్రబాబుకు మధ్య యుద్ధం జరుగుతోంది

Latest Articles

రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు

వర్చువల్‌ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్‌ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్