వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ వైఎస్ రక్తం పంచుకున్న బిడ్డగానే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడని తెలిపారు. రాజశేఖర్రెడ్డిని మించి పది అడుగులు వేసే బిడ్డగా వైఎస్ రాజకీయ వారసుడు జగన్ అన్నారు. ఇక తాము ఇచ్చిన హామీలు అసాధ్యమైనవని చెప్పి..ఇప్పుడు సన్నాయి నొక్కుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
వైఎస్ రాజకీయ వారసుడు జగన్- సజ్జల
0
230
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


