24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కార్ ఆటలాడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ టీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఏపీలో నీట్ వ్యవహారంపై ఆందోళనకు దిగింది ఏపీ కాంగ్రెస్ . ఈ కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఏ ప్రతిష్టను దిగజారేలా అక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మోదీ సర్కార్పై వైఎస్ షర్మిల ధ్వజం
0
234
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


