24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

మోదీ సర్కార్‌పై వైఎస్‌ షర్మిల ధ్వజం

   24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కార్‌ ఆటలాడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ టీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఏపీలో నీట్‌ వ్యవహారంపై ఆందోళనకు దిగింది ఏపీ కాంగ్రెస్‌ . ఈ కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్‌టీఏ ప్రతిష్టను దిగజారేలా అక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్