ఏపీ ఎన్నికల ఫలితాలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మంచి చేసినా ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99 హామీలను నెరవేర్చామని చెప్పారు. ఎన్ని మంచి పనులు చేసినా రైతులు, అక్కచెల్లెమ్మల అప్యాయతలు ఏమయ్యాయో తెలియ డం లేదన్నారు. అమ్మ ఒడి అందుకున్న తల్లులకు తాను మంచే చేశానని చెప్పారు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్నాయి- సీఎం జగన్
0
357
Previous article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


