ఏపీ ఎన్నికల ఫలితాలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మంచి చేసినా ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99 హామీలను నెరవేర్చామని చెప్పారు. ఎన్ని మంచి పనులు చేసినా రైతులు, అక్కచెల్లెమ్మల అప్యాయతలు ఏమయ్యాయో తెలియ డం లేదన్నారు. అమ్మ ఒడి అందుకున్న తల్లులకు తాను మంచే చేశానని చెప్పారు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్నాయి- సీఎం జగన్
0
376
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


