17.7 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

జహీరాబాద్‌ ముఖ్య నేతలతో సీఎం రేవంత్‌ భేటీ

   లోక్‌సభ ఎన్నికలపై మరింత ఫోకస్‌ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆయన.. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యా రు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలపై హస్తం నాయకులకు దిశానిర్దేశం చేశారు రేవంత్. ఈ సమావే శంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్