పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజలు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసం హరించుకోవాలని కోరుకుంటున్నారు అని కేజ్రీవాల్ అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్గానిస్తాన్ నుంచి వచ్చే మైనారిటీలకు భారత పౌరసత్వం ఇస్తామని కేంద్రం చెబుతోందని తెలిపారు. ఆయా దేశాల నుంచి భారీ సంఖ్యలో మన దగ్గర మైనారిటీలను తీసుకువస్తారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం భారత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించదని, పాకిస్థాన్ నుంచి వచ్చేవారి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుందని కేజ్రీవాల్ విమర్శించారు.
సీఏఏపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
0
234
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


