స్వతంత్ర వెబ్ డెస్క్: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు భరోసా ఇచ్చేందుకు పార్టీ సీనియర్ లీడర్లు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్య కార్యకర్తలతో ఆగస్టు 23న నకిరేకల్ లోని శ్రీనివాస గార్డెన్ లో వీరేశం మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. నకిరేకల్ నుంచి చిరుమూర్తి లింగయ్యకు(Chirumurthi Lingaiah) సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో వీరేశం పార్టీ వీడనున్నట్లుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్ కు గుడ్ బై.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కీలక నేత…!
0
444
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


