27.7 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

టెట్ అభ్యర్థులకు అలర్ట్.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET ) దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కి 74,026 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెండు పేపర్లు రాయడానికి 1,60,931 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఈ నెల 1న టెట్ నోటిఫికేషన్(Notification) విడుదల అవ్వగా,  విద్యాశాఖ (Education Department)2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరగనుండగా.. డీఈడీ(DED), బీఈడీ(BED)అభ్యర్థులు పేపర్-1 పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్