38.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

వైఎస్ అవినాశ్ రెడ్డి స్థానంలో వైఎస్ అభిషేక్ రెడ్డి?

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నారు. ఇన్నాళ్లు రాజకీయంగా తెరవెనుక ఉన్న వైఎస్‌ అభిషేక్‌రెడ్డి తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. బుధవారం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో కలిసి పర్యటించారు. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి అన్న ప్రకాశ్‌రెడ్డికి మనవడు అయిన అభిషేక్ రెడ్డి వైజాగ్ లో వైద్య వృత్తిలో స్థిరపడారు. ఇప్పటివరకు బయటకు కనిపించని ఆయన మొదటిసారి ప్రత్యక్షంగా కనిపించడం కడప జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయనున్నారనే వార్తల నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు అభిషేక్‌రెడ్డికి అప్పగించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్