స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి జానారెడ్డికి కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకుల ఫిర్యాదు చేశారు. గత నెల 28న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన నిరుద్యోగ నిరసన దీక్ష ర్యాలీలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని జానా ఎదుట నేతలు తమ ఆవేదన వెల్లడించాడు. కాంగ్రెస్ పార్టీలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? అని జానాను కొందరు సీనియర్ నేతలు నిలదీశారు.
భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఫిర్యాదు
0
279
Previous article
Next article
Latest Articles
అల్జీరియాపై హ్యాట్రిక్.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ
ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ( Lionel Messi) బుధవారం అల్జీరియాపై తన తొలి ఫిఫా వరల్డ్ కప్ హ్యాట్రిక్ను నమోదు చేశాడు. కాన్సాస్ సిటీలోని యార్రో...
- Advertisement -
- Advertisement -


