స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి జానారెడ్డికి కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకుల ఫిర్యాదు చేశారు. గత నెల 28న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన నిరుద్యోగ నిరసన దీక్ష ర్యాలీలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని జానా ఎదుట నేతలు తమ ఆవేదన వెల్లడించాడు. కాంగ్రెస్ పార్టీలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? అని జానాను కొందరు సీనియర్ నేతలు నిలదీశారు.
భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఫిర్యాదు
0
291
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


