స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మరో కలకలం రేపింది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హై కోర్టు గేటు నెంబర్ 6 వద్ద నడి రోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతున్ని హై కోర్టుకు సమీపంలో ఉన్న సులబ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న మిథున్ గా గుర్తించారు. జనం చూస్తుండగానే కత్తితో పొడిచి దుండగుడు హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి లొంగి పోయాడు. హత్యకు గల కారణాలు, నిందితుడి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. అయితే నిందితుడు ఇంత కక్ష పూరితంగా హత్య చేయడంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య
0
523
Previous article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


