స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మరో కలకలం రేపింది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హై కోర్టు గేటు నెంబర్ 6 వద్ద నడి రోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతున్ని హై కోర్టుకు సమీపంలో ఉన్న సులబ్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న మిథున్ గా గుర్తించారు. జనం చూస్తుండగానే కత్తితో పొడిచి దుండగుడు హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి లొంగి పోయాడు. హత్యకు గల కారణాలు, నిందితుడి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. అయితే నిందితుడు ఇంత కక్ష పూరితంగా హత్య చేయడంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య
0
549
Previous article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


