YS Sharmila | వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరైంది. ఈమేరకు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు… షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. రూ.30 వేలతో ఇద్దరి జామీను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా విదేశాలకు వెళ్తే కోర్టు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని షరతు విధించింది. కాగా, సోమవారం పోలీసులపై షర్మిల చేయిచేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. నేడు విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది.
బ్రేకింగ్: వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు
0
330
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


