24.7 C
Hyderabad
Saturday, May 10, 2025
spot_img

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండగావాడి దర్శనానికి 19 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దేవదేవుని సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 59,776 మంది స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 25,773 మంది తలనీలాలు సమర్పించారు. కాగా, గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.72 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Read Also: యాదాద్రి నరసింహుని 30 రోజుల హుండీ ఆదాయం ఎంతంటే?

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్