25.9 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 190 కేజీల గంజాయి

Ganjaiseize | సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఇక్రిసాట్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు ఎస్ఓటీ రామచంద్రపురం పోలీసులు. ఈ తనిఖీల్లో రెండు కార్లలో తరలిస్తున్న 190 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ. 48 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎనిమిది మంది నిందితుల్లో నలుగురు పరారీ అయ్యారని తెలిపారు. మిగితా నలుగురు నిందితుల వద్ద నుండి 8 సెల్ ఫోన్లను సీజ్ చేశామని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేపడుతామని ఎస్ఓటీ పోలీసులు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్