25.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

బ్రేకింగ్: పదవ తరగతి ఫలితాలు విడుదల

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పది ఫలితాల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. బాలురు 69.27% , బాలికలు 75.38% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. బాలురు కంటే బాలికలు 6 శాతం ఎక్కువగా పాస్ పర్సెంటేజీ ఉందని బొత్స వెల్లడించారు. ఫలితాలు చూడటానికి  https://results.bse.ap.gov.in/ లింక్ ని క్లిక్ చేయండి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్