23.2 C
Hyderabad
Sunday, October 26, 2025
spot_img

మచిలీపట్నానికి రా! కదలిరా !

       కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ‘రా కదిలి రా’ ప్రచార రథాలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారా యణరావు, జనసేన నేత బండి రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా నిర్వహిస్తున్న ‘రా కదలి రా’ కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నట్లు టీడీపీ, జనసేన నేతలు తెలిపారు. ‘రా కదలి రా’ కార్యక్రమం ద్వారా జైత్రయాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. కనిగిరిలో ప్రారంభమైన ‘రా కదలి రా’ సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివస్తున్నారన్నారు. జయహో బీసీ కార్యక్రమం ద్వారా రాబోయే టీడీపీ ప్రభు త్వంలో బీసీలకు చేసే కార్యక్రమాలను వివరిస్తున్నామన్నారు. జగన్‌ని తరిమికొట్టడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్