23.6 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

చంద్రబాబుపై పోసాని ఫైర్

       రాజకీయాల్లో చంద్రబాబు అంత నిజాయితీపరుడైతే ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి ఎందుకు కొన్నారని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. మోహన్‌బాబు నుంచి హెరిటేజ్‌ ఎందుకు లాక్కున్నారని ఆయన నిలదీశారు. చంద్రబాబు, ప్రతి పక్ష నేత గురించి పబ్లిక్ డొమైన్‌లో కొన్ని విషయాలు ఉన్నాయని, నార్కో టెస్టులో పాసై బయటకు రావాలంటూ సవాల్ విసిరారు. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్ర బాబు కాదా అని ఆయన నిలదీశారు. మరోవైపు, కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తమ ఓట్లను టీడీపీకి వేయమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అలా అనడం వ్యభి చారంతో సమానమంటూ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన పని కాపుల ను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఏపీలోని ఆడబిడ్డలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్