22.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 8 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లాలోని గంగలూర్‌ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గంగలూరు అడవుల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది.

Latest Articles

వలసదారులను ముప్పుతిప్పలు పెడుతున్న ట్రంప్‌

ట్రంప్.. పక్కా జాతీయవాది. జాతిప్రయోజనాలకు విరుద్ధంగా చిన్న నిర్ణయానికి ఆయన అస్సలు అంగీకరించరు. ప్రపంచంలో అన్ని అంశాల్లో అమెరికా ముందుండాలనేదే ట్రంప్ లక్ష్యం. అమెరికా ఫస్ట్ అనే నినాదం నుంచి వైట్ హౌజ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్