30.2 C
Hyderabad
Friday, February 20, 2026
spot_img

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ

        ఏపీ సీఎం జగన్‌ కాసేపట్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నిన్న ఒక రోజు బ్రేక్‌ తీసుకున్న జగన్ ఇవాళ మళ్లీ రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. మండుటెండలను లెక్క చేయకుండా ముఖ్యమంత్రి ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తు న్నారు. వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని తన భుజాలపై వేసుకుని పర్యటిస్తున్నారు. జగన్‌కు కూడా జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఇవాళ ఉదయం పది గంటల నుంచి జగన్‌ ప్రచారం ప్రారంభంకానుంది. నేడు మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ ప్రచారం నిర్వహిస్తారు. నరసాపురం, నరసరావుపేట, ఒంగోలులో సభలకు హాజరవుతారు. వైసీపీకి ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలకు వివరించనున్నారు. ఉదయం 10 గంటలకు నరసాపురంలో జరగ నున్న సభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30కి నరసరావుపేటలోని పెదకూరపాడులో సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కనిగిరిలోని పామర్రు ప్రచారసభలో ప్రసంగిస్తారు జగన్‌.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్