25.9 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి-ఎస్పీ అద్నాన్‌ నయీం

  ఎన్నికల ఫలితాల విడుదల సందర్భంగా సంయమనం పాటించి ఎటువంటి అల్లర్లు సృష్టించవద్దని హెచ్చరించారు కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం. కృష్ణా జిల్లా పామర్రులో సమస్యాత్మక గ్రామాలను సందర్శించిన ఆయన అక్కడి ప్రజలకు పలు సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుం డా చూడాలన్నారు. అలాగే రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంయమనంతో మెలగాలని సూచించారు. అదేవిధంగా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, డీజేలు, బాణసంచా పేలుళ్లు లాంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడవద్దని ఎస్పీ హెచ్చరించారు. అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ అద్నాన్ నయీం కోరారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్