35.9 C
Hyderabad
Thursday, March 13, 2025
spot_img

బాసరలో వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు..! -చిన్నారులకు అక్షర శ్రీకర పూజలు

  • అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఐకేఆర్‌ దంపతులు
  • భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని విస్తృత ఏర్పాట్లు

నిర్మల్‌ జిల్లా బాసరలో వసంత పంచమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన చిన్నారులకి అక్షర అభ్యాస పూజలు జరిపారు. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున మహాకాలి, లక్ష్మి, సరస్వతి అమ్మ వార్లకు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్‌లలో పాలు, బిస్కెట్లు, మంచినీరు అందించారు.

Latest Articles

గవర్నమెంట్ విద్యాలయాలకు ఆ నాటి వైభవం తిరిగి వచ్చేనా..? – హస్తం సర్కారు తీరుతో చిగురిస్తున్న ఆశలు

కారణాలు ఏవైనా, తప్పిదాలు ఎవరివైనా...చేతులు కాలిపోయాక పత్రాలతోను, నిండా మునిగిపోయాక రక్షణ చర్యలతోను ఏం ఫలితం ఉంటుంది. ప్రైవేట్ ను పరోక్షంగా ప్రోత్సహించే ప్రభుత్వాలు.. ఆ ప్రైవేట్ పై ప్రత్యక్షంగా దండయాత్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్