24.2 C
Hyderabad
Monday, June 16, 2025
spot_img

బిగ్ బ్రేకింగ్: అవినాశ్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి మందస్తు బెయిల్ పిటిషన్ కు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. ఈనెల 25వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటివరకు అవినాశ్ రెడ్డి ప్రతిరోజు విచారణకు హాజరుకావాలని తెలిపింది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని పేర్కొంది.   ఈనెల 25వ తేదిన బెయిల్ పై తుది తీర్పు ఇస్తామని ప్రకటించింది.

సోమవారం మధ్యాహ్నం విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇవ్వడంతో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా అటు సీబీఐ, సునీతారెడ్డి.. ఇటు అవినాశ్ రెడ్డి లాయర్ల మధ్య హోరాహోరీ వాదనలు జరిగాయి. ఒకనొక దశలో సునీత, అవినాశ్ లాయర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్