22.7 C
Hyderabad
Monday, October 27, 2025
spot_img

మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతలలో తీవ్ర ఉద్రిక్తత

   మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతలలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెంటచింతలలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. కర్రలతో పరస్పరం ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఘర్షణలో వైసీపీ నేత మూర్తల ఉమా మహేశ్వర రెడ్డి, వైసీపీ కార్యకర్తలు పుట్లూరి వెంకట రెడ్డి, బ్రహ్మారెడ్డి గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులను సరిచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గాయ పడిన వైసీపీ నేత, కార్యకర్తలకు గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్