25.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

Breaking: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయుని దిబ్బ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ఉండే ఓ ఓ రొయ్యల పరిశ్రమలో పనిచేసే మహిళలు ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను యానాంలోని నీలపల్లికి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్