20.2 C
Hyderabad
Friday, January 16, 2026
spot_img

మధ్యాహ్నం 1 గంటకు అమర వీరుల స్తూపం వద్దకు రేవంత్ రెడ్డి..

స్వతంత్ర వెబ్ డెస్క్: టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు అమర వీరుల స్తూపం వద్దకు రానున్నట్లు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ కి వచ్చి అక్కడి నుంచి ఒంటిగంటకు అమరవీల స్థూపం వద్దకు రానున్నారు రేవంత్ రెడ్డి. రెండు రోజుల క్రితం కేసీఆర్ కు సవాల్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు అమర వీరుల స్తూపం వద్దకు రానున్నట్లు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమరవీల స్థూపం వద్ద ప్రమాణం చేద్దాం రమ్మని రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు అనుగుణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం వద్దకు రానున్నారు. అయితే.. ఇవాళ సిద్దిపేట, సిరిసిల్లా జిల్లాలలో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరుగనుంది. ఈ తరుణంలోనే.. ఈ రెండు సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 4 గంటలకి సభకి హాజరుకానున్నారు సీఎం కేసీఆర్. దీంతో గులాబీమయంగా మారింది సిద్దిపేట. ఈ సందర్భంగా 20 వేల మందితో BRS కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ ఉండబోతుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్